కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు దక్కాల్సిన వాటాకు కోత పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? ఈ చర్య ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వ�
దక్షిణ భారతీయులు ఇష్టంగా తినే ఇడ్లీల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండటం కర్ణాటకలో కలకలం రేపింది. హోటళ్లలో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు పాత్రలపై వస్ర్తాన్ని కప్పి, దానిపై పిండి వేస్తారు. అయితే, కర్ణాటకలోని పలు
ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.అటువంటి గొప్ప భాష మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన ప్రజలను కోరారు. కోయంబత్తూరులో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లా
భూమిపై మంచు కొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, త్వరలో అవి మాయం కాబోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి, మహా సముద్రాల్లోకి చేరుతున్నదని తెలిపింది.
గోధుమల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ట్రేడర్స్/హోల్సేలర్స్ కేవలం 250 టన్నుల గోధుమలను మాత్రమే తమ వద్ద నిల్వ ఉంచుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 1,000 టన్నులు ఉండేది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అ�
దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి క�
కర్ణాటక రాజకీయాల్లో రోజుకో రచ్చ మొదలవుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్ నేతల మధ్య కనిపించిన విభేదాలు ఇప్పుడు బీజేపీలోనూ తీవ్రంగా మారాయి. హస్తం పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడికి సంబంధించి ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఆయన అంత త్వరగా ఎలా కోలుకున్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత అంత చలాకీగా ఎలా ఉన్నారు? తదితర ప్రశ్నలు తలెత్త�
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరన్న రచ్చ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ఆ ఆంశంపై ఎవరూ మాట్లాడరాదంటూ అధిష్ఠానం గట్టిగా ఆదేశాలు జారీ చేసినా నేతలెవరూ పట్టించుకోవడం లేదు.
దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి ప్రాణం పోవడానికి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో తీసుకున్న సెల్ఫీ కారణమని తెలుస్