Ayodhya | దీపావళి సందర్భంగా దీపకాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక స�
ఏటా సివిల్ సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసే యూపీఎస్సీ శుక్రవారం మరో 120 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. రిజర్వ్ లిస్టులో ఉన్న వీరి పేర్లను విడుదల చేసింది.
Gandhi Jayanti | గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళు�
Jharkhand Elections : చొరబాటుదార్లు మన నాగరికతను నాశనం చేస్తున్నారని, మన ఆస్తులను ఆక్రమించి, నకిలీ పెండిండ్లతో మన బిడ్డలను మోసం చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. జా
Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు కాపీ పేస్ట్లా ఉందని హరియాణ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా ఎద్దేవా చేశారు.
Sachin Pilot : జమిలి ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జమిలి ఎన్నికలను తెరపైకి
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొన్నారు.
Congress : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.
Renewable Energy : గుజరాత్లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
Modi 3.0 : మోదీ 3.0 వంద రోజుల పాలనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు.