భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పన
సీపీఆర్తో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడారు ఏఎస్సై. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శమ్నపూర్ గ్రామానికి చెందిన చింతామని భూదమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది.
అప్పుల బాధలు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న క్రమంలో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువై ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అడ�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు ప్రిపేర్ అవుతున్న యూపీకి చెందిన విద్యార్థి మంగళవారం హాస్టల్లోని తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోరదాబాద్ జిల్లాక
Suicide | సంసారంలో చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజం. కాని దానిని జీర్ణించుకోలేని భార్య, భర్తల్లో ఎవరో ఒకరు అఘత్యానికి పాల్పడి కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటున్నారు.
Doctor couple suicide | అప్పుల బాధలు తాళలేక డాక్టర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Doctor couple suicide) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఆ డాక్టర్ దంపతులు వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.
IIT Kanpur : ప్రతిష్టాత్మక విద్యా సంస్ధల్లో విద్యార్ధులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (ఐఐటీ-కాన్పూర్)కు చెందిన ఓ పీహ�
Suicide | ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్పార్క్)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరా�
Suicide | ఓ భక్తుడు ఆలయంలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మెహర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చ�