మానసిక సమస్యలతో ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. అబ్దు
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో
పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నాళ్ల క్రిత
ఐఐటీ గువహటికి చెందిన విద్యార్ధి శుక్రవారం రాత్రి తన హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడటం ఐఐటీ గువహటి క్యాంపస్లో కల�
Bengaluru Shocker | ఇంట్లోని కుక్కపిల్లను వేరే వాళ్లకు ఇచ్చేయడానికి కుటుంబం నిరాకరిచడంతో.. ఆ తల్లీకూతుళ్లు ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
World Suicide Prevention Day ( నేడు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం )| ఆత్మహత్య చేసుకోవడం అంటే తమమానాన తాము చనిపోవడం కాదు. బంధాలను, బాధ్యతలను విస్మరించి కుటుంబాన్ని వీధిన పడేయడమే. ఏటికేడాది ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన దాని ప్రతికూల ప్రభావాలు రోగులను కుంగదీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ బారినపడిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.