Woman Poisons Children and Dies | అత్తతో గొడవ జరుగడంతో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Poisons Children and Dies) ఆ మహిళతోపాటు బాలుడు మరణించగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నది.
Inter student suicide | సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని(Inter student) బలవన్మరణానికి (Suicide) పాల్పడింది.
పబ్జీ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆన్లైన్ ఆటకు బానిసైన అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన �
ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక.. కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్లూ చేసిన వృత్తిని వదిలేసి కొత్త ఉద్యోగంలోకి చేరితే నెట్టుకొస్తానా? పెండ్లి
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళ
రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది.
కుటుంబ కలహాలతో మెట్రోరైల్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన ముప్పిడి నరేశ్ (28) హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతికాలనీలో ఉంటూ మెట్రోరైల్ సిగ్నల్ విభాగంల�
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో గల ఉస్లంబట్టి గ్రామానికి చెందిన మహేందర్ దేవర మురుగన్ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి వచ్చి మందమర్�