ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రం�
ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివర�
Suicide | క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తండ్రి మందలించాడన్న కోపంతో బీబీఏ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ సింధి కాలనీలో మంగళవారం ఈ ఘ�
ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పోలేపల్లిలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం మండలంలోని పోలేపల్లికి చెందిన జనార్దన్(30) పోలేపల్లి సెజ్లోని హెటిరోఫార్మా కంపెనీలో ఉద�
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం కోతులాబాద్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గాదరి సంజీవ (34)కు గ్రామంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది.
తల్లీ! నువ్వు పుట్టుకతోనే అందగత్తెవి. ఆ విషయం నీతో ఎవరూ చెప్పలేదంతే. -నాన్న (బాడీ షేమింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన టీనేజ్ అమ్మాయి సమాధిపై శిలాక్షరాలు)
ఆటో సరిగ్గా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై స్వామి అనే ఆటోడ్రైవర్ తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించగా..రాష్ట్రవ్యా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆటో సరిగా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.