సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థిని శనివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇటీవల అదే గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వ�
Suicide | జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
నాకు అప్పుల బా ధలు అధికమయ్యాయి.. నేను చనిపోతున్నాను.. మా అమ్మను మంచిగా చూసుకోండి..అంటూ అమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహాచారి(27) తన స్నేహితుడికి ఫోన్లో సమాచారం ఇచ్చి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్�
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉసురుతీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కెర బాలరాజు(38) తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి, మక్
Suicide | సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డుల
భువనగిరిలో ఇటీవల ఉరేసుకుని చనిపోయిన పదో తరగతి హాస్టల్ విద్యార్థినులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వం చేసిన హత్యలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
Suicide | మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన వి�