Nallagonda | కాంగ్రెస్ నాయకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామం లో ఇటీవల విష జ్వరాలు ప్ర
భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పన
సీపీఆర్తో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడారు ఏఎస్సై. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శమ్నపూర్ గ్రామానికి చెందిన చింతామని భూదమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది.
అప్పుల బాధలు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న క్రమంలో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువై ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అడ�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు ప్రిపేర్ అవుతున్న యూపీకి చెందిన విద్యార్థి మంగళవారం హాస్టల్లోని తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోరదాబాద్ జిల్లాక
Suicide | సంసారంలో చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజం. కాని దానిని జీర్ణించుకోలేని భార్య, భర్తల్లో ఎవరో ఒకరు అఘత్యానికి పాల్పడి కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటున్నారు.
Doctor couple suicide | అప్పుల బాధలు తాళలేక డాక్టర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Doctor couple suicide) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఆ డాక్టర్ దంపతులు వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.
IIT Kanpur : ప్రతిష్టాత్మక విద్యా సంస్ధల్లో విద్యార్ధులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (ఐఐటీ-కాన్పూర్)కు చెందిన ఓ పీహ�