Farmers | రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడం.. చివరకు అప్పులే మిగలడంతో భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా �
సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అమీన్పూర్ ఎస్సై ఈవీ రమణ వివరాల ప్రకారం.. అమీన్పూర్లోని దుర్గా హోమ్స్ ఫేజ్
Student Suicide: కేరళలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేసన్ పబ్లిక్ స్కూల్కు చెందిన ఇద్దరు టీచర్లను బుక్ చేశారు. ఫిబ్రవరి 15వ
వృద్ధుడి ఆత్మహత్య కలకలం రేపింది. వేధింపులు తాళలేక వృద్ధుడు గురువారం ఉదయం 6 గంటలకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకున్నది.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక తల్లితోసహా ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెం�
Suicide | మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం హౌజ్ కాలనీలోని తన ఇంట్లో శివరాములు ఉర
సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థిని శనివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇటీవల అదే గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వ�