ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక.. కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్లూ చేసిన వృత్తిని వదిలేసి కొత్త ఉద్యోగంలోకి చేరితే నెట్టుకొస్తానా? పెండ్లి
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళ
రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది.
కుటుంబ కలహాలతో మెట్రోరైల్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన ముప్పిడి నరేశ్ (28) హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతికాలనీలో ఉంటూ మెట్రోరైల్ సిగ్నల్ విభాగంల�
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో గల ఉస్లంబట్టి గ్రామానికి చెందిన మహేందర్ దేవర మురుగన్ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి వచ్చి మందమర్�
Couple Die By Suicide | ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ... పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరు కలిసి తనువు చాలించారు. ఇది ఓ ప్రేమ జంట విషాద గాథ. కుటుంబాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రేమ జ
తండ్రి, కొడుకు మధ్య డబ్బుల విషయంలో మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కోపంలో కుమారుడిపై కత్తితో దాడి చేసి చంపేసిన తండ్రి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్
పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.