ఆన్లైన్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. గేమ్లో డబ్బులు పోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి
సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నరేశ్ తల్లి�
ఇప్పటికైనా ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంటూ సూసైడ్ లెటర్ రాసి ఓ నిరుద్యోగి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో చాలా ఉద్యోగాలకు అప్లయ్ చేశానని, ఉద్యోగాలు పెండింగ్ పడటం
Crime News | కర్నూలు జిల్లా ఉడ్లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
దేశంలో సామాన్యులకే కాదు న్యాయమూర్తులకూ లైంగిక వేధింపులు తప్పడం లేదు. సీనియర్ న్యాయమూర్తి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యూపీకి చెందిన ఓ మహిళా జడ్జి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్
సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం చోటుచేసుకున్నది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad | తాగుడుకు బానిసైన భర్తను ఆ వ్యసనం నుంచి మాన్పించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించగా.. ఎలా చస్తావో చూస్తానంటూ వీడియో తీయడం ప్రారంభించిన భర్త.. చివరకు అన్నంత పనీ చేసి తనువు చాలించిన భార్య.. అయ్
Suicide | బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య( Couple Suicide) చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా (Eluru District) లో చోటు చేసుకుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది.
Sangareddy | కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి బలవన్మరణానికి(Forced death) పాల్పడ్డాడు ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికు�
mass suicide | అటవీ ప్రాంతంలోని రిసార్ట్లో బస చేసిన దంపతులు తమ కుమార్తెను చంపారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.