మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో గల ఉస్లంబట్టి గ్రామానికి చెందిన మహేందర్ దేవర మురుగన్ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి వచ్చి మందమర్�
Couple Die By Suicide | ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ... పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరు కలిసి తనువు చాలించారు. ఇది ఓ ప్రేమ జంట విషాద గాథ. కుటుంబాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రేమ జ
తండ్రి, కొడుకు మధ్య డబ్బుల విషయంలో మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కోపంలో కుమారుడిపై కత్తితో దాడి చేసి చంపేసిన తండ్రి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్
పెండ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏమైందో ఏమో.. నదిలోకి దూకి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు రాగా, వధువు మాత్రం గల్లంతయింది.
ఆన్లైన్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. గేమ్లో డబ్బులు పోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి
సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నరేశ్ తల్లి�
ఇప్పటికైనా ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంటూ సూసైడ్ లెటర్ రాసి ఓ నిరుద్యోగి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో చాలా ఉద్యోగాలకు అప్లయ్ చేశానని, ఉద్యోగాలు పెండింగ్ పడటం
Crime News | కర్నూలు జిల్లా ఉడ్లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
దేశంలో సామాన్యులకే కాదు న్యాయమూర్తులకూ లైంగిక వేధింపులు తప్పడం లేదు. సీనియర్ న్యాయమూర్తి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యూపీకి చెందిన ఓ మహిళా జడ్జి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్