తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఒత్తిళ్లు మరోవైపు.. బ్యాంకు నుంచి రుణం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్
ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది.. రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను చంపగా, ఆ మహిళ భర్తను చంపించింది.
తండ్రితో గొడవపడి తీవ్ర మనస్థాపం చెందిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో న�
man elopes with daughter's mother-in-law | ఒక వ్యక్తి, కూతురి అత్తతో కలిసి పారిపోయాడు. (man elopes with daughter's mother-in-law) వారి మధ్య సంబంధం రెండు కుటుంబాల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో మధ్య వయస్కులైన ఆ జంట రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ�
అపరిచిత యువతితో మాట్లాడిన వీడియో కాల్తో ఓ యువకుడు సైబర్ నేరగాళ్లుకు చిక్కాడు. డబ్బు కోసం ఆ నేరగాళ్ల బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు
గుజరాత్లోని అమ్రేలీ జిల్లా జునా జంజరియా గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ కాంతి చౌహాన్ (దళితుడు) శుక్రవారం పాఠశాలలో విషం తాగి, ఆ విషయాన్ని ఆయన తన భార్యకు తెలిపారు. అయిత�
మరాఠా కోటా కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫ్లైఓవర్కు ఉన్న స్తంభానికి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారా
ఖరగ్పూర్ ఐఐటీలో మెదక్ జిల్లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లికి చెందిన అనిత, చందర్ దంపతుల రెండో కుమారుడు కిరణ్ చంద్ర(20) పశ్చిమబెంగాల్లోని ఖరగ్�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
అనుమానాస్పద స్థితిలో ఫిలింనగర్లో అదృశ్యమైన యువకుడు శామీర్పేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) ఫిలింనగర్లోని భగత్సింగ్ కాల
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొంగోని కార్తీక్ గౌడ్ (22)ప్రచారం చేస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే ఆ వివాహితతో అతనికే సంబంధం ఉన్నదని అం�
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు బలవన్మరణానికి పాల్పడిన అభ్యర్థుల సంఖ్య 26కు చేరింది.