సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం చోటుచేసుకున్నది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad | తాగుడుకు బానిసైన భర్తను ఆ వ్యసనం నుంచి మాన్పించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించగా.. ఎలా చస్తావో చూస్తానంటూ వీడియో తీయడం ప్రారంభించిన భర్త.. చివరకు అన్నంత పనీ చేసి తనువు చాలించిన భార్య.. అయ్
Suicide | బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య( Couple Suicide) చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా (Eluru District) లో చోటు చేసుకుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది.
Sangareddy | కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి బలవన్మరణానికి(Forced death) పాల్పడ్డాడు ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికు�
mass suicide | అటవీ ప్రాంతంలోని రిసార్ట్లో బస చేసిన దంపతులు తమ కుమార్తెను చంపారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Kerala Doctor | కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్త ఇంటివారు అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ వైద్యురాలు (Kerala Doctor) బలవన్మరణానికి (suicide) పాల్పడింది.
Doctor | ఓ వైద్యుడు (Doctor) భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని రాయ్బరేలీ (Raebareli) జిల్లాలో చోటు చేసుకుంది.
దేశంలో 2019 నుంచి 2021 వరకు ప్రతి ఏడాది విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయని, ఈ మూడేండ్లలో 35 వేల మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి అబ్బయ్య నార�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమబెంగాల్కు చెందిన 20 ఏండ్ల విద్యార్థి తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.