నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితి లో ఇద్దరు యువతులు ఆత్మహత్యాయ త్నం చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మనీష, శివాని స్నేహితులు. నల్లగొండలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ మహిళా డిగ్ర�
భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసముంటున్న హయత్నగర్, భాగ్యలతకాలనీకి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మామ తెలిపిన వివరాల ప్రకారం.
అల్లారుముద్దుగా పెంచుకొన్న కూతురు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. పటేల్ బిల్డింగ్ సమీపంలో నివాసముండే కొమ్
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
ఫీట్న్నర జాగ కోసం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జాగను పెద్ద కొడుకుకు ఆస్తుల పంపకంలో ఇచ్చేది ఉండగా, తల్లిదండ్రులను పెద్ద కొడుకు, కోడలు వేధించడంతో తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డార
Rajasthan's Kota | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని కోటా (Rajasthan's Kota)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్లోని గయకు చెందిన 18 ఏండ్ల వాల్మీకీగా మృతుడ్ని గుర్తించారు.
జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్.. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. నీట్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేని విద్యా�
ఆంధ్రప్రదేశ్లోని (AP) విశాఖపట్నంలో (VIshakapatnam) ఓ యువతి ట్రయాంగిల్ లవ్స్టోరీ కలకలం రేపింది. గోపాలపట్నానికి (Gopalapatnam) చెందిన ఓ యువతి ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.
student suicide | దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశం, ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి మరణించాడు. తండ్ర
Nizamabad |ఇద్దరు భార్యల పోరు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం మేరకు.. నిజాంపూ�