అవినీతికి పాల్పడ్డ ఎస్సైకి తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇప్పిస్తుండడంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు బెదిరింపులకు దిగడం, ఎస్సై కూడా లాకప్డెత్ చేస్తానని భయపెట్టడంతో ఓ బీజేపీ కార్యకర్త ఆ�
భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. ఆయుధ, రక్షణ వ్యవస్థ స్వావలంభనలో భాగంగా దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్(ఆత్మాహుతి) డ్రోన్ ‘నాగాస్త్ర-1’ ఆర్మీ చేతికి అందింది.
Viral | ప్రేమ గుడ్డిదని ఇందుకే అంటారేమో? సృష్టికి విరుద్ధంగా ఓ ఇద్దరు యువతులు ఒక్కటయ్యారు. వారిని విడదీయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది.
అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామం లో బుధవారం చోటుచేసుకుంది. గడ్డమీది అశోక్ (42) నాలుగేండ్లుగా గ్రామ శివారులో మూడెకరాల భూమిని కౌలుకు త
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Mumbai: ఐఏఎస్ దంపతులకు చెందిన 27 ఏళ్ల కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలో జరిగింది.సౌత్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్ నుంచి ఆమె కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం ఈస్ట్ సింగ్భూమ్ జిల్లా దరిశోల్ గ్రామానికి చెందిన రిపూన్ దండాపత్(26) బతుకుదెరువు కో
ఆశించిన దిగుబడులు రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
కర్ణాటకలో బీజేపీ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వంపై నమ్మకంతో అప్పోసప్పో చేసి పనులు చేసినా బిల్లులు రాక, కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య�