దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�
ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు నాలుగు నెలల గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. రైతుల ఆత్మహత్యలపై రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశా�
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కన్నయ్యగౌడ్ (35) సైబర్ మోసగాళ్ల వేధింపులతో శనివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ (Kannaiah Goud) ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ (Nizamabad) పట్టణంలోని సాయినగర్లో నివాసం ఉంటున్న కన్నయ్య ఆదివారం ఉదయం ఇంట్లోనే
‘మరాఠా సమాజానికి తొందరగా రిజర్వేషన్ ఇవ్వండి.. నా బలిదానం వ్యర్థం కాకుండా చూడండి’ అని కోరుతూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఛత్రపతి శంభాజీనగర్, నవంబర్ 14: మరాఠా రిజర్వేషన్ల కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఛత్రపతి శంభాజీనగర్ నగరంలో చోటుచేసుకున్నది. మర్లాక్ గ్రామానికి చెందిన దజీబా రాందాస్ కదమ్ (23) ఈ నెల 11న ఓ పని �
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఒత్తిళ్లు మరోవైపు.. బ్యాంకు నుంచి రుణం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్
ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది.. రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను చంపగా, ఆ మహిళ భర్తను చంపించింది.
తండ్రితో గొడవపడి తీవ్ర మనస్థాపం చెందిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో న�
man elopes with daughter's mother-in-law | ఒక వ్యక్తి, కూతురి అత్తతో కలిసి పారిపోయాడు. (man elopes with daughter's mother-in-law) వారి మధ్య సంబంధం రెండు కుటుంబాల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో మధ్య వయస్కులైన ఆ జంట రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ�