ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథన
Suicide | సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, తన నాలుగేళ్ల కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది.
అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ గృహిణి తన రెండున్నర ఏండ్ల కొడుకును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం శివారు కుమ్మరిపల్లికి చెందిన ఉద్యమకారుడు దాసారపు శ్రీనివాస్ తన వంతు పాత్ర పోషించాడు. ఆంధ్రా పాలకుల కుట్రలతో తెలంగాణ ఉద్యమం సన్నగిల్లుతుందన�
భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీస్తూ, ఫ్యాన్కు ఉరివేసుకుంది. నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసిం�
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన కుమార్తెకు ఉరివేసి.. తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. పోలీ
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేసిన భర్త దురదృష్ట వశాత్తు గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందాడు. వివాహమై ఏడాదిన్నర అయినా.. భర్తే తన లోకంగా బతికిన ఆ ఇల్లాలు తీవ్ర మనస్తాపం చెంది నీవు లే�
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
కట్టుకున్న భార్యను విచక్షణా రహితంగా హత్యచేసి తాను పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..