రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన రిచా సిన్హా నీట్ కోచింగ్ కోసం కోటాలోని ఓ ఇన్స్టిట్యూట్లో చేరింది. అయితే మంగళవారం రాత్రి తాను ఉంటున్�
ఆత్మహత్యల నివారణలో భాగంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ఆ దేశంలో ఒక్కో వ్యక్తి 16 ట్యాబ్లెట్లు ఉండే 500 ఎంజీ రెండు ప్యాకెట్లు మాత్రమ�
వేధింపులనేవి సర్వ సాధారణంగా మారిపోయాయా? జీవితంలో కొన్ని సమస్యలకు చావే పరిష్కారమా? ఇటీవల దిన పత్రికల్లో ప్రచురితమైన వార్తలను చూస్తే ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. చిన్న అవమానాలకు, కష్టాలకే ఆత్మహత్య చేస�
Kerala Couple Suicide | మూడు నెలల కిందట కూతురుకు గ్రాండ్గా వివాహం జరిగిన ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అలా�
Head constable Suicide | ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ హెడ్ కానిస్టేబుల్ బాత్రూమ్లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితి లో ఇద్దరు యువతులు ఆత్మహత్యాయ త్నం చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మనీష, శివాని స్నేహితులు. నల్లగొండలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ మహిళా డిగ్ర�
భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసముంటున్న హయత్నగర్, భాగ్యలతకాలనీకి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మామ తెలిపిన వివరాల ప్రకారం.
అల్లారుముద్దుగా పెంచుకొన్న కూతురు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. పటేల్ బిల్డింగ్ సమీపంలో నివాసముండే కొమ్
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
ఫీట్న్నర జాగ కోసం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జాగను పెద్ద కొడుకుకు ఆస్తుల పంపకంలో ఇచ్చేది ఉండగా, తల్లిదండ్రులను పెద్ద కొడుకు, కోడలు వేధించడంతో తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డార