వరకట్న వేధింపులు భరించలేని ఓ తల్లి.. భర్తతో నిత్య ఘర్షణలు పడలేని మరో మాతృమూర్తి.. జీవితమే వ్యర్థమనుకున్నారో ఏమో తనువులు చాలించాలనుకున్నారు.. చిన్నారులైన తమ సంతానాన్ని వదిలి వెళ్లలేని ఆ తల్లులు.. పిల్లల ప్�
సంసార చిచ్చు.. ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆలుమగల మధ్య ఘర్షణతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. మాతృదినోత్సవం రోజునే ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు ఓ తల్లి గొంతు మూగబోయింది. భర్త వేదింపులు తాళలేక �
భర్త వేధింపులు భరిం చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయ త్నం చేసిన రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవా�
తనతో స్నేహం వద్దని హిజ్రా చెప్పినందుకు ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ టప్పచబుత్ర ప్�
ఇద్దరు పిల్లలు సహా వివాహిత చెరువు లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాటి�
ఇంటర్ పరీక్షలు రాసిన ఆ విద్యార్థి మంచి మార్కులు వస్తయో, రావోనని బెంగపెట్టుకున్నాడు.. ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న కల నెరవేరుతుందో, లేదోనని మధనపడ్డాడు.. సీటు రాకపోతే ఎలా? అన్న అనుమానంతో గత నెల 11న బలవన్మరణాన
యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (ప్రస్తుత సీజన్) డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్పీ వీడియో తీసుక�
IIT Madras | విద్యార్థి అకాల మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. విద్యార్థి మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం
సమీప బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించటంతో మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�