నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు, మరో యువతి నిర్మల్ జిల్లా పరిధిలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్ �
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్ప�
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
రెప్పపాటులో ఓ హోంగార్డు యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని హంటర్రోడ్డు రైల్వే ట్రాక్పై బుధవారం సాయంత్రం జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు గుర్తు తెలియని యు
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష�
ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూ
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�
ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రం�