రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) బోయినపల్లి (Boinpalli) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. శభాష్పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో (Mid Manair reservoir) దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.
తల్లి ప్రేమ దొరకడం లేదనే మనస్తాపంతో ఓ బాలుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా అల్లునూర్లో చోటుచేసుకున్నది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Man Strangles Daughter | కులాంతర వ్యక్తిని కుమార్తె ప్రేమించడం నచ్చని ఒక వ్యక్తి ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు (Man Strangles Daughter ). ఈ విషయం తెలిసిన ప్రియుడు వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథన
Suicide | సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, తన నాలుగేళ్ల కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది.
అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ గృహిణి తన రెండున్నర ఏండ్ల కొడుకును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం శివారు కుమ్మరిపల్లికి చెందిన ఉద్యమకారుడు దాసారపు శ్రీనివాస్ తన వంతు పాత్ర పోషించాడు. ఆంధ్రా పాలకుల కుట్రలతో తెలంగాణ ఉద్యమం సన్నగిల్లుతుందన�
భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీస్తూ, ఫ్యాన్కు ఉరివేసుకుంది. నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసిం�
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన కుమార్తెకు ఉరివేసి.. తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. పోలీ
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.