రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం
సమీప బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించటంతో మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
నిజామాబాద్ మెడికల్ కళాశాలలో సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన తల్లికి మెస్సేజ్ పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవ�
Heart Attack | సీలింగ్కు వేలాడుతున్న విద్యార్థి పుష్పేంద్ర మృతదేహాన్ని ఇంటి యజమాని చూశాడు. షాక్ వల్ల గుండెపోటు (Heart Attack ) రావడంతో కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
పేగుబంధం ‘కాలిపోయింది’. మానవత్వం ‘మంట’గలిసింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసిన తండ్రిని ఆప్యాయంగా చూసుకోవాల్సిన కూతుళ్లు దారుణానికి ఒడిగట్టారు. ఆస్తి ఇవ్వట్లేదని ఇంట్లో బంధించి నిప్పుపెట్టారు! రా�
తల్లి మందలించిందని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి జులాయిగా తిరుగుతున్నావని మందలించడంతో యువకుడు, ఐస్ క్రీమ్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలిక క్షణికావేశంలో ఉరేసుకొ
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆదివారం జరిగింది. ఎస్సై జీ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం..
ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు వేధించడంతోనే గిరిజన యువతి పల్లవి ఆత్మహత్య చేసుకున్నదని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆదిబట్ల సీఐ రవికుమార్ శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల �
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.