Inter Student Suicide | నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఎన్. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరగతి గదిలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కలిసి వాహనంలో లిఫ్ట
Tragedy News | ఆ యువకుడిని కడసారి చూసేందుకు బంధుమిత్రులతోపాటు అతని దోస్తులు కూడా భారీగా తరలివెళ్లారు. అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగి వెళ్తూ అతని స్నేహితుల్లో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి దాసరి హర్ష(24) ఆత్మహత్యతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో విషాదం నెలకొన్నది. వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న అతడు సూసైడ్ చేసుకోవడంతో తోటి విద్యార్థులు, కళ�
Pet fish's death | శుక్రవారం ఉదయం రోషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మేడ పైకి ఎక్కి పావురాలకు మేత వేశాడు. చాలా సేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం అంతా వెతికారు. రోషన్ ఎక�
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, స�
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై.నర్సింహులు కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెం�
దేశంలో దినసరి కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-21 మధ్య మూడేండ్ల వ్యవధిలో 1.12 లక్షల మంది దినసరి కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత