మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల�
నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో భార్య కళ్లేదుట భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
భూతగాదాలో వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హత్నూర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బోధన్ మండలంలోని ఖండ్గామ్కు చెందిన విద్యార్థి హంచుగుండె శ్రీకాంత్ది ఆత్మహత్యేనని నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ జి. రమేశ్ వెల్లడించారు. బోధన్ పట్టణ పో లీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
సరైన ఉద్యోగం లేదని దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ హోస్టెస్ (27) భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కోల్కతాలో వెలుగుచూసింది.