కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గూడెన్ఘాట్లో మహిళా కౌలురైతు సందవేణి సుమలత (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నది. సుమలతను మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన రాజ్
ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం బీంరావ్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Haryana Professor | యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన వ్యక్తి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Haryana Professor) యూనివర్సిటీలోని ఆ ప్రొఫెసర్ ఆఫీస్లో ఇద్దరి మృతదేహాలన�
తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చేలోపే అపస్మారకస్థితిలో ఉన్న అతడికి సీపీఆర్ చేసి..ప్రాణాలు కాపాడారు.
Inter Student | రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. పరీక్షల భయంతో బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువముందే మరో విద్యార్థిని కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకేసి�
ఇంటర్ పరీక్షల భయంతో ఓ యువతి ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.మహాలక్ష్మి, బాపిరాజు
Man Dies By Suicide After Friend Killed | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.
మండలంలోని కరీంపేట్లో అనుమతులు లేవని ఓ ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికారులు రాగా, కుటుంబ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంపేట్కు చెందిన అంకతి రా�
వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూర్ గ్రామానికి చెందిన ఆనందాస్ మహేశ్(35) చేసిన అప్ప�
దవాఖాన సూపరింటెండెంట్, ఎస్సైల వేధింపు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ�
ఓ ప్రైవేటు సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తి తన ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
పనిచేస్తున్న చోటే నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రామోజీ ఫిలిం సిటీలో సోమవారం జరిగింది.
రంగారెడ్డి (Ragareddy) శంకర్పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల �
ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.