పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల
కాంగ్రెస్ సర్కారు మహిళల కోసం తెచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం అతడికి శాపమైంది. ఉపాధి దూరమై, తెచ్చిన అప్పులు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఓ ఆటోడ్రైవర్ ఉసురు తీసుకున్నాడు. కిస్తీలు కట్టలేక, కుటుంబాన్ని ప
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ నక్కలగుట్ట హరితహోటల్లో ఆదివారం జరిగింది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్కాలనీకి చెందిన నల్లా భాస్కర్రెడ్డి(28) కనకదుర
ఓ చిట్ఫండ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘట న ఆదివారం హనుమకొండలో చోటుచేసుకున్నది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన నల్లా భాస్కర్రెడ్డి (28) కనకదుర్గ చిట�
Crime news | రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జితేంద్ర ఓఝా అనే 48 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కొడుకును నీటి కుంటలో తోసి చంపేశాడు. అనంతరం తాను కూడా అదే కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Court Judge Suicide | మహిళా న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. (Court Judge Suicide) ప్రభుత్వ నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఆమె ఇంటికి చే
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ ఆఖరి ఏడాది విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూమ్లో బలన్మరణానికి పాల్పడినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
Sangareddy | సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని అడిగినకొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది దగ్గర్లోని బంక్ నుంచి పెట్రోల్ తెచ�
పోలీస్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 17 రోజులపాటు చికిత్స పొంది బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో చోటుచేసుకున్�
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ (23) ఓయూ కామర్స్ కళాశాలలో ఎంకామ్ రెండ�