ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
కన్నోళ్లు కాలం చేశారు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బతుకు భారంగా మారడంతో.. అక్కా, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సూసైట్ నోట్ లభించడంతో.. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధురానగర్ పో�
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు (49) కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా బోరబండలో ఉంటూ.. ఓ టీవీ చానల్లో రిపో
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు, మరో యువతి నిర్మల్ జిల్లా పరిధిలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్ �
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్ప�
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
రెప్పపాటులో ఓ హోంగార్డు యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని హంటర్రోడ్డు రైల్వే ట్రాక్పై బుధవారం సాయంత్రం జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు గుర్తు తెలియని యు
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష�
ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూ
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�