వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూర్ గ్రామానికి చెందిన ఆనందాస్ మహేశ్(35) చేసిన అప్ప�
దవాఖాన సూపరింటెండెంట్, ఎస్సైల వేధింపు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ�
ఓ ప్రైవేటు సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తి తన ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
పనిచేస్తున్న చోటే నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రామోజీ ఫిలిం సిటీలో సోమవారం జరిగింది.
రంగారెడ్డి (Ragareddy) శంకర్పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల �
ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.
Farmers | రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడం.. చివరకు అప్పులే మిగలడంతో భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా �
సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అమీన్పూర్ ఎస్సై ఈవీ రమణ వివరాల ప్రకారం.. అమీన్పూర్లోని దుర్గా హోమ్స్ ఫేజ్
Student Suicide: కేరళలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేసన్ పబ్లిక్ స్కూల్కు చెందిన ఇద్దరు టీచర్లను బుక్ చేశారు. ఫిబ్రవరి 15వ
వృద్ధుడి ఆత్మహత్య కలకలం రేపింది. వేధింపులు తాళలేక వృద్ధుడు గురువారం ఉదయం 6 గంటలకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకున్నది.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక తల్లితోసహా ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెం�
Suicide | మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం హౌజ్ కాలనీలోని తన ఇంట్లో శివరాములు ఉర