నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చక్క అరవింద్ (16) బాసరలో పీయూసీ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవా�
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. పంటలు ఎండిపోవడం, అప్పులు కావడం, ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. కుటుంబాల్లో పుట్టెడు దు:ఖాన్ని �
కడు పేదరికంలో ఉన్న దళిత కుటుంబం వారిది. కూలీనాలీ చేసుకుంటేనే కూడు దొరికే పరిస్థితి. చిన్నప్పుడే పోలియో రావడంతో కుడికాలు సరిగ్గా నడవలేని దుస్థితి. వైకల్యం వెన్నాడినా.. వెన్ను చూపకుండా కాయకష్టం చేసి బతుకు�
Suicide | మెట్రో స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన తుపాకీతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం ఉదయం ఘటన చోటు చే�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది.
కర్ణాటక హైకోర్టులో బుధవారం ఊహించని ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. కోర్టు హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజారియా ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
Karimnagar | కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఏడాది వయసున్న కుమారుడికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లో చోటు చేసుకుంది.