రెప్పపాటులో ఓ హోంగార్డు యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని హంటర్రోడ్డు రైల్వే ట్రాక్పై బుధవారం సాయంత్రం జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు గుర్తు తెలియని యు
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష�
ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూ
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�
ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రం�
ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివర�
Suicide | క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తండ్రి మందలించాడన్న కోపంతో బీబీఏ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ సింధి కాలనీలో మంగళవారం ఈ ఘ�
ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పోలేపల్లిలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం మండలంలోని పోలేపల్లికి చెందిన జనార్దన్(30) పోలేపల్లి సెజ్లోని హెటిరోఫార్మా కంపెనీలో ఉద�
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం కోతులాబాద్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గాదరి సంజీవ (34)కు గ్రామంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది.