ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వేధింపుల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి భార్య ఆరోపించారు. స్థానికుల కథనం ప్రకారం.. తెలకపల్లికి చెందిన
Constable Suicide | నంద్యాల జిల్లా శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం కలిగిస్తోంది.
సాగు కోసం చేసిన అప్పులకుతోడు తరుచూ కాలిపోతున్న బోరు మోటరును రిపేర్ చేయించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్కు చెందిన రైతు చిగురు స్వామి(36) ఫిబ్రవర�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది.
భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో సెక్యూరిటీ గార్డ్గా ఉన్న ప్రకాశ్ కాప్డే అనే జవాన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల
పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. బంగ్లా వ�
అప్పుల బాధతో ఓ రైస్మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది.
Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Amrita Pandey | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. భోజ్పురి నటి అన్నపూర్ణ అలియాస్ అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. బిహార్లోని జోగ్సర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తన అపార్ట్మెంట్లో ఆదివ�
Suicide | చాలామంది పిల్లలు పెంపుడు జంతువులతో ఎంతో అనుబంధం ఏర్పర్చుకుంటారు. వాటితో ఆడుతూ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అంతవరకు పరవాలేదు. కానీ కొందరు పిల్లలు పెంపుడు జంతువులపై మరీ ప్రేమ పెంచుకుంటారు. ఇది చాలా ప్రమ�
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వా�