విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని పెద్ద ఏక్లారా బాలికల పాఠశాలలో నియోజకవర్గంలోని గురుకుల, నవోదయ, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో స
విద్యార్థులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆశావాహులు, విద్యార్థి సంఘాల నేతలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం�
మండలంలోని ఆకునూరు ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని సూచనలు చేస్తూ వెళ్లి�
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఎంతో సంతృప్తి కలుగుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నం దిని సిధారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ర
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం రాయపోల్ ఉన్నత పా�
గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యా లెండర్ ప్రకటించి, వంద రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్ర కటించలేదని నిరుద్యోగులు
ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12 తరగతులకు ఒక ఏడాదిలో రెండుసార్లు వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని సీబీఎస్ఈ కేంద్ర విద్యాశాఖకు స్పష్టం చేసింది.
బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం క�
దేశంలో నడుస్తున్న వందలాది సరస్వతీ శిశుమందిరాలు సంస్కార కేంద్రాలుగా భాసిల్లుతున్నాయని, వీటిల్లో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి అలవడుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్�
వానకాలం ప్రారంభమై నెల కావొస్తున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం ఇప్పటికీ రాళ్లు తేలి కళావిహీనంగా కనిపిస్తున్నది.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 81.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో దుర్గా ప్రసాద్ తెలిపారు.
పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారుతున్నది. చిన్నారులపై బండరాళ్లుగా మారుతున్న స్కూల్ బ్యాగులను చూస్తే భయమేస్తున్నది. అంతంత బరువులు ఎలా మోస్తారో ఒక్కోసారి తలుచుకుంటేనే బాధేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, సీజన్లవారీగా పండ్లు సరఫరా చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించా�
Students Dharna | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.