నిరుదోగ్య మార్చ్లో భాగంగా టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విద్యార్థి, యుజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
పరీక్ష రాసే గదిలో సీలింగ్ ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత.. ఇవన్నీ ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.. తదితర డిమాండ్ల సాధన
పాఠశాలలు పునఃప్రారంభమై 20రోజులు కావస్తున్నది. అయినా చెట్ల కిందే బోధన సాగుతున్నది. అందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం గన్యాతండాలోని ప్రాథమిక పాఠశాల.
నిట్ బీటెక్ ఈసీఈ విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్లో భారీ ఆఫర్తో ఉద్యోగం వరించింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన రవిషాకు రూ. 88 లక్షల వార్షిక ప్యాకేజీ లభించింది. ఈ మేరకు బుధవారం ప్లేస్మెంట్స్కు సంబ�
పెబ్బేరు మం డలం కొత్తసూగూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేకుండానే కొనసాగుతున్నది. స్థానిక దళితవాడలోని ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులుండగా, ఒక్క టీచరే విధులు నిర్వర్తించేవారు.
చదువుకునేందుకు విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. దీనికి నిదర్శనం ఆటోలు, ట్రాక్టర్ల లాంటి వాహ�
ప్రభుత్వ పాఠశాలలో నీటి ఇబ్బందులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగిన ఘటన ఎడపల్లి మండలం ఠాణాకలాన్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 రోజులుగా తాగడానికి, కాలకృత్యాలు తీర్చు�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం అంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి �
‘బస్సొస్తే బడికి.. రాకుంటే ఇంటికి’ అన్నట్లుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల పరిస్థితి. ‘పాఠశాలకు వెళ్లొస్తాం.. మా ఊరికి బస్సు నడపండి మహాప్రభో..’ అంటూ నెత్తీనోరూ బాదుకున్నా
జిల్లాలో వివి ధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు కిలోమీటర్లు రోజూ నడిచి వెళ్లి చదువును కొనసాగించాల్సి వస్తున్నది. ఆర్టీసీలో వి�
బడులు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం సమాజంలో చదువుకుంటేనే విలువ, గౌరవం ఉంటుంది. అయితే జిల్లాలో వివిధ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వ