అసలే పేద విద్యార్థులు.. చదువుకునే ఆకాంక్షతో మం డల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సర్కారు బడు ల్లో చదువుతున్నా.. సమయానికి గ్రామాల నుం చి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు.. 8:45 గంటలకు స్కూల్కు రావడానికి పొ ద్దు�
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఆలైడ్ హెల్త్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టిందని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల చ
సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమ వుతున్నది. చదువుకునేందుకు గ్రామాలు, మండల కేంద్రాలు, పట�
ఆర్టీసీ బస్సులు లేక బడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగతా �
ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడువడం లేదు. బస్సెరుగని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
బడి బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు మార్గాల్లో బస్సు సర్వీస్లు లేవు. ఉన్న రూట్లలో సమయానికి రాక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి బస్సుల
విద్యాలయాలకు నిలయమైన సిద్దిపేట పట్టణానికి విద్యనభ్యసించేందుకు దాదాపు పరిసర గ్రామాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులు నిత్యం వస్తుంటారు. ఇంతమంది విద్యార్థులకు సిద్దిపేట ఆర్టీసీ డిపో ప�
సంగారెడ్డి జిల్లాలో బస్సులు లేక బడి పిల్లలు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 1264 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. ఇందులో 1.30లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 432 ఉన్నత పాఠశాలల్లో 40వేల మందికి పైగా విద�
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, పర్వతాపూర్, లాక్య తండా, సుభాష్తండా, తీన్నెంబర్ తండా, బాపనయ్య తండా, బాల్య తండాల విద్యార్థులు పదుల సంఖ్యలో కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకు�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు పల్లె వెలుగు సేవలు అందడం లేదు. మండలంలోని రేజింతల్, మల్కన్పాడ్, న్యామతాబాద్, హుస్సేల్లి, గుంజోట్టి, రాంతీర్థం, చినిగేపల్లి, మల్గి, రత్నాపూ�
రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టి పల్లి, ఘనపూర్ గ్రామాల నుంచి కొల్చారం వస్తాం. స్కూల్, కాలేజ్ కలిపి రెండు వందల మంది దాకా ఉన్నాం. మాకు బస్సులు ఆప్తలేరు. పొద్దుగాల్ల టైంకు కలేజ్కి అందుతలేం.
నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు బస్సులు సరిగ్గా నడవక విద్యార్థులు అరిగోస పడుతున్నారు. బస్సులు సరిగ్గా రాక, వచ్చినా ఎక్కడానికి స్థలం లేక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నర్సాపూర్లో బస్డిపో ఏర్పాటు చ
నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పె�