బోధన్ పట్టణంలో ఆదివారం పూసల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాలక్ష్మీ మందిరంలో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగుండాలని కోరారు.
పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన చైల్డ్ సేఫ్టీ మార్గదర్శకాలు అటకెక్కాయి. బడుల్లో బాలలకు రక్షణ కరువైంది.
దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8గంటల వరకు అల్పాహారం అందించాల్సి ఉండగా సిబ్బంది 9గంటలకు వంట పన�
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చిమనగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తూర్పుతండా ఉన్నది. ఈ తండాకు ఇప్పటి వర కు రోడ్డు సౌకర్యం లేదు. తండావాసులు తమ పిల్లలను చదివించాలంటే ప్రాథమిక పాఠశాల కూడా లేద
రోడ్డు లేని గ్రామాలకు బస్సు నడపలేమని చెబుతూ ఆయా గ్రామాలవైపు క న్నెత్తి చూడని ఆర్టీసీ బస్సులు.. రోడ్డు సౌకర్యం మం చిగా ఉన్న గ్రామాలకు కూడా బస్సులను నడిపించడం లేదు.. ఒక వేళ కొన్ని గ్రామాలకు బస్సులను నడిపిస్�
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై బడులు కొనసాగుతున్నాయి. కానీ, మౌలిక వ�
యూపీఎస్సీ విడుదల చేసిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ప్రొటెక్షన్ (సీఏపీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ ఫలితాల్లో రాష్ట్ర రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ స్టూడెంట్స్ హవా కొనసాగించ�
70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పాఠశాల అది. ఎందరో ప్రముఖులకు బాల్యంలో ప్రాథమిక విద్యను అందించిన ప్రైమరీ స్కూలు అది. గడిచిన కొన్నేళ్ల వరకూ నిండా విద్యార్థులతో కళకళలాడిన సరస్వతీ నిలయమది.
తమిళనాడు రాజధాని చెన్నై నగరం అరుంబాక్కంలోని ఓ ఆంగన్వాడి పాఠశాల భవనం దగ్గర సాయంత్రం వేళ వివిధ తరగతుల పిల్లలు నోట్బుక్లు, పుస్తకాల సంచులతో సందడి చేస్తుంటారు.
నిరుద్యోగులపై నగర పోలీసులు విరుచుకుపడ్డారు. తమ ప్రతాపాన్ని చూపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయ ముట్టడికి పిలుపునిచ�
నిరుదోగ్య మార్చ్లో భాగంగా టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విద్యార్థి, యుజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.