‘మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్' అంటూ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చిన్నారులు కన్నీరు పెట్టుకుంటూ వేడుకున్న ఘటన మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగిళ్ల శ్రీశైలం తొమ్మిదేం
“ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను దెబ్బతీస్తే చాలు.. దానంతట అదే సర్వనాశనం అవుతుంది.” ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ ఘోరమైన పరిస్థితిలో ఉంది. పలు పాఠశాలల�
తమకు రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా భారమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వానకే జలమయమయ్యే పాఠశాల ఆవరణ, అధ్వానంగా పారిశుధ్యం, పెచ్చులూడుతున్న తరగతి గదులు, అమలుకాని సీఎం బ్రేక్ఫాస్ట్, పత్తాలేని రెండో జత యూనిఫాం, ఏడు నెలలుగా పెండింగ్లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు,
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో భాగంగా పూరి, ఇడ్లీ, ఉప్మా పెట్టేవారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాధరావు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, రోష్నీ ఉర్దూ మీడియం ప్రభుత్వ
మెదక్ జిల్లాలో 871 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 607, యూపీఎస్ 124, జడ్పీ హైస్కూళ్లు 140 ఉన్నాయి. 65,610 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతిరోజు మధ్యాహ్న భోజన
ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో అందుకోసం విద్యాసంస్థను ఎంచుకొనే విషయంలో, అడ్మిషన్ తీసుకొనే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల నిర్వహణను గాలికొదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యల సుడ�
ఉమ్మడి మిరుదొడ్డి మండలంలో 22 ప్రాథమిక, 3 అప్పర్ ప్రైమర్ స్కూల్స్, 13 జడ్పీ పాఠశాలలు కలిపి మొత్తం 38 ఉన్నాయి. వీటిలో 3503 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 38 పాఠశాలల్లో 82 మంది మధ్యాహ్న భోజన కార్మికులు విధులు న�
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయి. అందుకు అనుగుణంగా జిల్లాలో సైన్స్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వడివడిగా అడు�
మండలంలోని కొండపర్తి గ్రామంలోని జడ్పీ పాఠశాల రాత్రి కురిసిన స్వల్ప వర్షానికే జలమయం అయింది. గతంలో పాఠశాల కాంపౌండ్ వాల్ ఆనుకొని సైడ్ డ్రైనేజీ ఉండేది. పాఠశాల ముందు నుంచి సైడ్ డ్రైనేజీ ద్వారా అండర్ డ్రై