పంటలపై కరువు, కాటకాల ప్రభావాన్ని తగ్గించే డివైస్ను తుర్కియేలోని హైస్కూల్ స్టూడెంట్స్ అభివృద్ధి చేశారు. టీమ్ సెరెస్ అనే ఐదుగురు విద్యార్థుల బృందం తమ స్వస్థలాల్లోని పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది,
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తం’.. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం.
Snake Bite | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు.
ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి.. తార్నాకలో పేరుగాంచిన ఓ కాలేజీలో ఎంపీసీ అభ్యసిస్తున్నది. ఫీజులో 80 శాతం చెల్లించింది. మరో 20 శాతం ఫీజు రెండు వారాల్లో చెల్లిస్తామని పేరెంట్స్ యాజమాన్యానికి తెలి�
ఏళ్ల తరబడి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును వారికి తిరిగి ఇచ్చేయాలని మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా అధికారులు 10 ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించారు.
గురుకులాల్లో ఎలుకలు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలూ తేడా లేకుండా గదుల్లోకి వచ్చి విద్యార్థులను కొరుకుతున్నా యి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బె
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో చేపట్టిన అమ్మ ఆదర్శ పథకం పనులు నత్తకు నడక నేర్పేలా ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఉమ్మడి కోటగిరి మండల వ్�
ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పక అమలు చేయాలని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పందిళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, బోధనాభ్�
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ కలెక్టరే�
విద్యారంగ సమస్యలను పరిష రించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రకటించాలని డిమాండ్ చ
ఆరేండ్ల నుంచి రూ.8,243 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శ
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లితండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్పాయిజన్�
పరిసరాల అపరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని డెయిరీ ఫారం ప్రాంతంలో డెంగీ వ్యాధి బారినపడిన కుటుంబాన్ని డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్స�
విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.