జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలుగు రాష్ర్టాల్లోని కార్మికుల పిల్లలకు ఈ ఏడాదికి స్కాలర్షిప్లకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్టు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మహామహులు ఒక్క మాట అన్నారంటే ఆ మాటలో ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష వరహాల విలువ ఉంటుంది. ‘అక్షర లక్షలు’ అంటారే, అలాగ! ఈ మధ్య చంద్రబాబు గారు అటువంటి మాటలు చాలా అంటున్నారు. అంటే ఇదివరకు కూడా అన్నారనుకోండి.
2025-26 విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) డైలమాలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయ�
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్పల్లి నుంచి దౌల్తాబాద్కు రావాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. ఉప్పర్పల్లి నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లాలంటే రోడ్డు మొత్తం గుంతలమయంగా మార�
ప్రజాపాలన అని గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదు. పైగా నిరసనలు చేస్తున్నవారిని ఇష్టారీతిన దుర్భాషలాడుతూ అక్రమ కేసులు పెడుతున్నది. రాజధాని హైదరాబాద్ హత్యలతో అట�
అంగన్వాడీ సెంటర్లలో ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా సంక్షేమ అధికారి హైమావతి అన్నారు. గ్రేటర్ వరంగల్ 3, 21, 23వ డివిజన్లలో అమ్మ మాట అంగన్వాడీ బాట
Postcard movement | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీదకు వస్తున్నారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో(Aija town) డిగ్రీ కాలేజీతోపాటు వసతి గృ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్కు 1:100 ప
వారంతా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.. కానీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే వేదికలపై చిచ్చర పిడుగులుగా మారి సత్తా చాటుతున్నారు. కరీంనగర్లోనే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల్లో జరిగే పోటీల్లో సైతం ప్రతిభను �