Budget | విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పీడీఎస్ఎయూ, పీవైఎల్ (PDSU) ఆధ్వర్యంలో సూర్యాపేటలో (Suryapet) విద్యార్థులు భారీ నిరసన(Huge protest) ర్యాలీ చేపట్టారు.
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో గురువారం బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్, పీడీఎ
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సత్వర మే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అధికారులను ఆదేశించారు. గురవారం మండలంలోని కుష్నపల్లి పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. వర్షాలకు వ
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు తరగతి గదులు చిన్నపాటి వర్షానికే కురుస్తుండగా.. విద్యార్థులు ఇంటి నుంచి గొడుగులు తెచ్చుకొని చదువుకుం�
ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తుండగా, తాను జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి నేరగాడిగా మారారు. రాజస్థాన్లోని బలోత్ర జిల్లా, మిథోరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికం�
నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఈనెల 24న) రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు తెలిపాయి. ఈ మేర కు విద్యార్థి,
విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఎప్పుడు అందుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అసలు వస్తుందా? రాదా? ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని ఆందోళనకు గురవుతున్నారు. సర్టిఫికెట్ల వ
టీజీఈసెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజినీరింగ్, ఫార్మీసీ కోర్సుల్లో కలపి మొత్తం 3,511 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్వోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 123 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డ�
జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.