మహబూబ్నగర్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా నాడు కళకళలాడిన ఈ కాలేజీ నేడు అధ్యాపకుల కొరత, అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మహత్మా జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు ఆదివారం ర్యాగింగ్తో హంగామా సృష్టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. ప్రథమ సంవత్సరం చదివే విద�
పొరుగుదేశం బంగ్లాదేశ్లో మళ్లీ హింస రాజుకుంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్తో విద్యార్థులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. దీంత�
వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఆదివారం జాండీస్ సోకాయి. దీంతో పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం 15 నుంచి 20 మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలి
90 శాతం కోచింగ్ సెంటర్లు రానున్న 10-15 ఏండ్లలో మూత పడతాయని సూపర్ 30 శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ అంచనా వేశారు. ‘ఈ రోజుల్లో చాలా మంది కోచింగ్ సెంటర్లలో మార్కెటింగ్ టీమ్లను ఏర్పాటు చేసుకున్నార
ప్రభుత్వ, ప్రెవేట్ విద్యా సంస్థలలో వైద్య విద్యలో పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు సంబంధించి మరో వివాదం తలెత్తింది. ఈ నెల 11న రెండు షిఫ్ట్లలో జరిగే ఈ పరీక్షకు కొం�
డీఈఈ సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 2024-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ సూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు
లక్షెట్టిపేట పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్ ఓజా బదిలీని నిలిపివేయాలని కోరుతూ విద్యార్థులు బుధవారం ఊత్కూర్ చౌ రస్తాలో రాస్తారోకో చేశారు.
అఖిల భారత స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన జీ ప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఉ�
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్య�