డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలని, మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి డ్రగ్స్ సోల్జర్స్గా మారాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాట
మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో గత 24వ తేదీన ఉపాధ్యాయులు విధి నిర్వహణ సమయంలో గదిలో కునుకు తీయడంపై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ‘మత్తు వదలరా..’ అనే శీర్షికన ‘నమస్తే తెలం�
విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు-అక్రమ రవాణా వ్యత�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. కూసుమంచి హైస్కూల్ను మంగళవారం తనిఖ�
ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈవో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు.
నీట్ పేపర్ లీక్ కేవలం ఒక ప్రాంతానికి, ఐదారుగురు విద్యార్థులకు పరిమితమైనది కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల మంది విద్యార్థులకు పరీక్షకు ముందే పేపర్ను లీక్ చేసి వందల కోట్లు అర్జించాలని పే�
పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో పిల్లల చదువులెలా సా గుతాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లిలో పాఠశాల ఎదు ట సోమవారం ఆందోళనకు దిగారు. డ్యూ టీకి టీచర్ హాజ
భోజన బకాయిలు, వేతనాలు చెల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మిక
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో
కార్పొరేట్ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం
వసతుల సంగతి అ
NEET-UG Retest : నీట్-యూజీ రీటెస్ట్పై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం డాక్టర్ ఫరూక్ అబ్ధుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది విద్యార్ధులపై నేరం వంటిందని, వారు పట్టుదలతో చదవడం ద్వారా క్వాలిఫై అయ్�
నలభై ఏండ్ల కల నెరవేరిందని సంబురపడాలో.. కనీస వసతులు లేక బాధపడాలో..తెలియని స్థితిలో నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. చిరకాల స్వప్నం అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గతేడాది అప్