ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మ�
పాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు.. చెట్టు చివరన పక్షి బొమ్మను కట్టి, దాని కన్నును ఛేదించమని అర్జునుడికి పరీక్ష పెడతాడు. ‘నీకేం కనిపిస్తుంది అర్జునా!’ అని ద్రోణుడు అడిగితే.. ‘పక్షి కన్ను తప్ప ఏదీ
గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మొద్దునిద్రలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కే వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట ప్రజాసమస్యలను పక్�
గురుకులాల్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ ప్రశ్నించారు. దేవరకొండ మండలం కొండభీమనపల్లి శి�
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులు భద్రతను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, నచ్చిన క్రీడలో నిత్యం సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Narayanapet | నాలుగు ముక్కలు నేర్చుకునేందుకు ఆ విద్యార్థులు(Students) నానా అవస్థలు పడు తున్నారు. క్లాసులు వినాలంటే కాలువ దాటాల్సిందే. మోకాలు లోతు నీళ్లతో సర్కస్ ఫీట్లు చేస్తూ క్లాసు లకు వెళ్లాల్సిన దుస్థితి ఆ తండా వి�
పలు కారణాలతో దేశంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నది. జనాభా పెరుగుదల రేటు, దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల రేటును కూడా ఇది దాటేస్తున్నదని జాతీయ నేర గణాంకాల సంస్
కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర భయానకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తనతో పాటు దేశం ఆగ్రహంగా ఉందన్నారు. ఇప్పటివరకు జరిగింది చాలని, మహిళలపై జరిగే నేరాలప
మలిదశ ఉద్యమం ప్రారంభంలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషించారు. 2009 నుంచి జరిగిన తుది దశ ఉద్యమంలో న్యాయవాదులు, వైద్యులు కూడా భారీగా పాల్గొని తమ వంతు పాత్రను పోషించారు.
TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడ�