కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తో రాష్ట్రంలోని విద్యారంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ప్రవేశంతో మొదలు సీటు, ఫీజులు, డొ న�
37. కింది వాక్యాలను పరిశీలించండి.
1. 14 (ఎఫ్)ను రద్దు చేయాలని కోరుతూ 2009, అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన నిర్వహించారు
2. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 14 (ఎఫ్) అధికారికంగా రద్దు చేస్తున్నట
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి భవనాల కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలలుగా చెల్లించడమే లేదు. దీంతో వాటి యజమానులు విద్యాలయాలు, హాస్టళ్ల భవనాలను తాళాలు
death penalty | ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్లో 21 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హాస్టల్ వార్డెన్కు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. మాజీ ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్కు 20 �
గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్దామనుకునేవారి సంగతి అటుంచితే.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో అని అమెరికాలో
ఒకే కాంపౌండ్లో రెండు ప్రభుత్వ బడులు.. మొత్తం 139 మంది పిల్లలు.. ఉన్నది ఒకే మూత్రశాల.. ఇక విరామ సమయం వచ్చిదంటే చాలు వాష్రూం కోసం విద్యార్థులు చాంతాడంత లైన్లో నిల్చుండాల్సిందే. ఒకరి తర్వాత ఒకరు అంటే దాదాపు గ�
Students Electrocuted | ప్రభుత్వ హాస్టల్లోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి కూడా చేరని సర్కారు బడుల సంఖ్య 5,500కుపైనే ఉండటం అధ్వాన్న స్థితికి అ�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురుకు�
సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన మెస్చార్జీలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని, తద్వారా విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కేవీపీఎస్(కులవివక్ష పోరాట సమితి)రాష్ట్ర ప్రధాన కార�
తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆకాంక్షించారు. ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు �
దాదాపు రెండు దశాబ్దాల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత, ఉపాధ్యాయుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు విద్యార్థులపై చదువుల భారం గురించి ఓ పుస్తకం రాశారు.