బషీర్బాగ్లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని �
ఇప్పటి పిల్లలు చాలావరకు తరగతి పుస్తకాలే చదువుతారు. హై స్కూల్కు చేరుకునే సరికి ఆటలు, సినిమా పేజీలను దినపత్రికల్లో చూసే ప్రయత్నం చేస్తుంటారు. అంతేతప్ప రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాలు తెలుసుక�
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పేరెంట్ టీచర్ సమావేశం సాక్షిగా కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ జడ్పీహెచ్ఎస్లో చోటుచేసుకుంది.
Badibata Program | ఇవాళ రామాయంపేట మండల విద్యాధికారి (ఎంఈవో) అయిత శ్రీనివాస్ మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాటను ప్రారంభించి.. తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
MJPTBCWREIS | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు విధించిన గడువును 20వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ప్రకటనలో వెల్లడి
Govt Schools | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏటా ఎన్రోల్మెంట్ పడిపోతుండటంపై ప్రశ్నించింది. చదువుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా.. ఎన్రోల్మెం
Kancha Gachibowli | ‘కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా? లేదా అధికారులను జైలుకు పంపమంటారా?’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకార
సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఇండ్లకు తాళాలు వేసి ఊరెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడే దొంగలు వేసవిలోనూ విజృంభిస్తుంటారు. మే నెల వచ్చిందంటే దాదాపు అన్ని స్థాయిల విద్యార్థులకు స�
పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ డిప్లొమా. పదో తరగతి తర్వాత సర్కారు కొలువు దక్కించుకునే కోర్సు ఏదైనా ఉదంటే అది పాలిటెక్నిక్కే. ఈ కోర్సుకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది.
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట, తిరుమ�
సీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి జీవితాలను బాగు చేసే సువర్ణవకాశం టీచర్లకు లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఉపాధ్యా�
చదువుతోపాటు ఆసక్తి గల రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్కుమార్ విద్యార్థులకు సూచించారు. తద్వారా భవిష్యత్ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చ�
సీబీఎస్ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జ
నారాయణ ప్రభంజనం కొనసాగుతున్నది. ఇప్పటికే ఇంటర్మీడియెట్ ఫలితాల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థులు సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచారు. అత్యధిక బ్రాంచిల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా�