IIT Roorkee | ఉత్తరాఖండ్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలోని హాస్టల్ మెస్లో ఎలుకల బెడద ఎక్కువైంది. కిచెన్లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమని
రాష్ట్రంలో జాతీయ నూతన విద్యావిధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి చెప్పారు. ప్రపంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ పడాలంటే సిలబస్లో కూడా మా�
అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అక్రమంగా అరెస్టు చేసిన గ్రూప్-1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. గ్రూ ప్స్ అభ్యర్థుల�
సిద్దిపేట జిల్లా త్రిగుళ్ల గ్రామ వాస్తవ్యుడు బ్రహ్మశ్రీ త్రిగుళ్ల ప్రభాకర్శర్మ (84) మృతి చెందారు. హృద్రోగ సంబంధ వ్యాధికి హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. సుమారు నాలుగు దశాబ్దాల�
ఆర్థిక కారణాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘బోధనా రుసుముల చెల్లింపు పథకం’పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ పథకం కింద ప్రైవేట్ కళాశ
పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యనందించే లక్ష్యంతో గత కేసీఆర్ సర్కారు గురుకులాల వ్యవస్థకు శ్రీకారం చుడితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మాత్రం నిర్వీర్యం చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ అధికారంలో
దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించిన తెలంగాణ గురుకులాలు నేడు అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయి. గతంలో గొప్పగా చెప్పుకొన్న గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ సరారు అస్తవ్యస్తం అద్దె భవనాలను కిరాయి కూడా చెల�
తరగతి గదిలో కూర్చుని అంటార్కిటికాలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల బృందం అన్వేషణ గురించిన సమాచారాన్ని అందుకోవడమంటే మన ఊహకందని విషయం. కానీ ఇలాంటి ఊహను ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు నిజ
గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేయాలని 1:2 జాబితాలోని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మరోసారి ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించడంతోపాటు, నిరసన కార్యక్రమాలను చేపట్టా�
విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవుల మజా ముగింపు దశకు చేరుకున్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. ఈ కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించ�
శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు దసరా సెలవులకు ముందే సమాచారం ఇచ్చారు. శాతవాహన పరిధిలో 60కి పైగా కళాశాల�
తెలంగాణ గురుకుల విద్య దేశానికే తలమానికంగా నిలిచింది. ఎంతో మంది నిరుపేద విద్యార్థుల భవితకు బాటలు పరిచింది. ఇందులో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొంది డ�
జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. గత రెండు రోజులుగా కొల్లూరులో జరుగుతున్న పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ టోర్నీలో 20 రాష్ర్టాలకు చెందిన దాదాపు 150 మందిక
సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్య