ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కళకళలాడుతుండగా.. ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెలవెలబోతున్నాయి. ప్రైవేట్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చేరే వారి సంఖ్య �
కోయంబత్తురులోని ఈశా హోం స్కూల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదని, అసత్య ఆరోపణలు మానుకోవాలని విద్యార్థుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
Kerala Students | పాఠశాల విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు గుట్టుగా గంజాయిని సేకరించారు. ఎక్సైజ్ కార్యాలయాలన్ని వర్క్షాప్గా పొరబడి లోపలకు వెళ్లారు. గంజాయితో కూడిన బీడీలను కాల్చేందుకు అగ్గిపెట్టె కోసం అక్కడి
“చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.” ఇప్పుడు హైదరాబాద్ విద్యాశాఖది ఇదే పరిస్థితి. ఖాళీలను గుర్తించకుండా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. నగరంలో విద్యార్థుల సంఖ్�
వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కళాశాల విద్యార్థులు కదంతొక్కారు. వనపర్తి, గోపాల్పేట ప్రదాన రహదారిపై 4గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర�
నేటి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికను, అలవాట్లను నిత్యం గమనిస్తూ ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తల్లిదండ్రులకు సూచించారు. మత్తు పదార�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపే
Telangana | గ్రామాల నుంచి పట్టణాలకు అరకొర బస్సులు నడపడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరమని తెలిసినా కూడా ఫుట్బోర్డు ప్రయాణం చేసి స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. గత్యంతరం లేని ప�
Nirmal | నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం (Students missing) స్థానికంగా కలకలం రేపింది.
భారత్లో 32.5 శాతం కళాశాల విద్యార్థులు ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారని ఐఐటీ-మండీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 25.7 శాతం కన్నా ఇది ఎక్కువని తెలిపింది.
విద్యార్థుల ప్రయోజనాల కోసం శాతవాహన యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా.. ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, ఒక గురుకులంలా మార్చుకుందామని ఎస్యూ నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమ
School Bus Overturns | పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు
కోచింగ్ సెంటర్లో (Coaching Center) నిద్రపోతున్నారని విద్యార్థులపై విరుచుకుపడ్డాడో నిర్వాహకుడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేవారు. తమిళనాడులోని తిరునెల్వీల జలాల్ అహ్మద్ అనే వ్యక్తి నీట్ కోచింగ్ సెంటర�
నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. పీయూ ఉప కులపతికిగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ నియామకమయ్యారు. వీసీ నియామకంపై విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తుండటంతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశా�
చదువుల్లో ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి.. వారిని మెరికల్లా తీర్చిదిద్దేది ఒక్క ఉపాధ్యాయుడేనని, వారు విధులు సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే మరింత మంది విద్యార్థులు ప్రయోజకులవుతారని కలెక్టర్ ముజమ