రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలను ఈ నెల 14న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం కోరనున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
భారత్ సహా 14 దేశాల విదేశీ విద్యార్థులకు కెనడా షాకిచ్చింది. విద్యార్థులకు వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్) విధానాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసి�
ఈ విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులందించేలా మహిళా సంఘాల సభ్యులకు బాధ్యతలప్పగించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున అందించాల్సి ఉండగా, మొదట ఒక జత సిద్ధ�
తమ గ్రామంలో బస్సులు ఆపకపోవడంతో విద్యాసంస్థలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన పలువ
ప్రైవేట్ చదువులు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి 1-5తరగతుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. జాతీయంగా మణిపూర్, తెలంగాణ, పుదుచ్చేరిలు మొదటి వరుసలో ఉన్నాయి. ఇదే విషయం నేషనల్ శా�
నేటి తరం విద్యార్థులను యువ రచయితలుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారిని సాహిత్య అంశాలపై చైతన్యం చేసి నూతన రచనలు వెలుగులోకి తేవాలని ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో బుధవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్న విద్యార్థినీల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతున్నది. ఐదు రోజ�
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆర్చరీ(విలువిద్య), ఫెన్సింగ్(కత్తిసాము) రాష్ట్ర స్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి పేరుతో మన దేశం నుంచి ఏటా లక్షలాది మంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి భారత్కు రావడం ఇంచుమించు జరగడం లేదు. ప్రపంచంలో అతి పెద్ద విదేశీ వీసా భాగస�