Suicide Attempt | హాస్టల్లో భోజనం సరిగా లేదని ప్రశ్నించడంతో వార్డెన్ దుర్భాషలాడినందుకుగాను ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ స
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి నిధులు కావాలి. నిధులు కావాలంటే సంపదను సృష్టించే తెలివితేటలు ఉండాలి. రాష్ట్ర ఆదాయం పెంచే ప్రణాళికలు రూపొందించాలి. పెట్టుబడులను ఆకర్షించే విధానాలు అమలుచేయా�
R. Krishnaiah | రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్వార్ కార్యాలయలను(Government offices) ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్
Dehradun accident | ఏడుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత బీఎండబ్ల్యూలో వేగంగా ప్రయాణించారు. ఆ కారు ప్రమాదంలో ఆరుగురు దారుణంగా మరణించారు. వారి తెగిన తలలు, శరీర భాగాలు రోడ్డుపై పడ్డాయి. మృతుల్లో ముగ్
ఉత్తర్ప్రదేశ్లో విద్యార్థులు తీవ్ర ఆందోళన చేస్తున్న క్రమంలో కీలక పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రొవెన్షియల్ సివిల్�
R Krishnaiah | కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.
Students Protest | ఉద్యోగ పరీక్షల షెడ్యూల్పై విద్యార్థులు మండిపడ్డారు. ఒకే రోజు, ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థుల�
పేద, మధ్య తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్�
మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. కొన్ని రోజులుగా పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్న
జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా కేవలం 5.1 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.