ఈ సంవత్సరం 5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దసరాకు ముందురోజు నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నార�
గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా)ను జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసి పేద విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, మాజీ మంత్రులు కోరారు. రాష్ట్ర నూతన కార్యవర�
పీఎం యశస్వికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు శనివారం ప్రకటనలో తెలిపారు. స్కాలర్షిప్ల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కోరారు. ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేల చ�
టీచర్లు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, విద్యార్థులకు బోధనతోపాటు తల్లిదండ్రుల ప్రేమను పంచాలని సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి సూచించారు. ఇటీవల నూతనంగా నియామకమైన 1,150 మంది గురుకుల టీచర�
ప్రత్యేకంగా స్పోర్ట్స్ పీరియడ్.. వారానికి 10 గంటలు ఆటలకే. దీంట్లో పదో తరగతి వారికి కూడా మినహాయింపేమీ లేదు. ఇవి బడుల్లో ఆటలను ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ అమలుచేయనున్న నిబంధనలు.
విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. దీంతో మంగళవారం బస్సులు, బస్టాండ్లు కిక్కిరిశాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
గురుకుల పాఠశాల భవనానికి 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని సోమవారం పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అయిజ మండలానికి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మంజూరు కాగా.. అక్�
ప్రతి విద్యార్థి కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు వారికి చిన్నతనం నుంచే మెళకువలు నేర్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జగన్నాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల�
అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన పదెకరాల స్థలాన్ని జేఎన్ఎఫ్ఏయూకు కేటాయించడాన్ని వెనక్కి తీసుకోవాలని వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా
రాష్ట్రంలోని 1,022 గురుకులాల్లో నెలకొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు గత రెండు వారాలుగా వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలకు దసరా సెల�
వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
Digital Addiction | విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన నారాయణ, గైడ్కాస్ట్లోని నాలుగో ఎపిసోడ్ను డిజిటల్ డిపెండెన్సీ అండ్ అడిక్షన్ పేరుతో యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. ఈ ఎపిపోడ్ పిల
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తో రాష్ట్రంలోని విద్యారంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ప్రవేశంతో మొదలు సీటు, ఫీజులు, డొ న�