పాఠశాల విద్య బోధకుల కొరతతో అస్తవ్యస్తంగా మారుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజులకే టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ ఇవ్వాల్సి ఉండగా, సగం విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత ఈ నెల
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగడంతో నాణ్యమైన భోజ నం పెట్టలేకపోతున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు అభిప్ర
Mee Seva | రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో పది రోజులుగా సేవలు స్తంభించిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్ట
గురుకులాల విద్యార్థులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఇటీవల జారీచేసిన పనివేళలను మార్చాలని గురుకుల విద్యాజేఏసీ డిమాండ్ చేసింది. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను ప
సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించను�
వీపనగండ్ల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 75మంది విద్యార్థులు చేరారు. వీరికి అదనంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు మరో 70మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని గ్రూపులకు కలిపి 145 మంది విద్యాభ్యాసం �
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థుల్లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులోకాలేసినట్లే. విద్యార్�
రాష్ట్రంలో పదో తరగతి పాసైనోళ్లలో కొందరు అంతటితోనే చదువులకు గుడ్బై చెప్పేస్తున్నారు. ఇంటర్లోపే 25శాతం మంది విద్యార్థులు చదువులకు స్వస్తి పలుకుతున్నట్టు విద్యాశాఖ తేల్చింది.
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ మొత్తంగా ఐదు సొసైటీ పరిధిలోని గురుకులాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 28న చాక్ డౌన్కు గురుకుల విద్యా జేఏసీ పిలుపునిచ్చింది.
కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి హైస్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్య ప్రవర్తనపై ఇన్చార్జి డీఈవో జనార్దన్రావు శుక్రవారం విచారణ చేపట్టారు. గురువారం ఓ ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన విష�
డాక్టర్ కల సాకారం చేసుకోవానుకుంటున్న తెలంగాణ బిడ్డలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. ‘స్థానికత’ నిర్ధారణలో వైద్యారోగ్య శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేలాది మంది విద్యార్�