బాలికలని కూడా చూడకుండా ఓ పీఈటీ వారిపై దాష్టీకం చూపించింది. స్నానాలు ఆలస్యంగా చేస్తున్నారన్న కోపంతో బాత్రూం డోర్లు పగులగొట్టి.. తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ చితకబాదింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆలోచనలు చేసేలా విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్'పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు. జూలై 1 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ �
గురుకుల పాఠశాలలో తమ పిల్లలకు రావాల్సిన సీట్లు పక్కదారి పడుతున్నాయని, పైరవీ ఉంటేనే సీట్లు ఇస్తున్నారని సూర్యాపేట మండలం ఇమాంపేట సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద గురువారం విద్యార్థుల తల్లిదం�
తిరుమలగిరిలో ప్రభుత్వం ఇటీవల కొత్తగా జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించింది. కానీ విద్యార్థులు లేక అభాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ప్రధాన గేటు వద్ద శనివారం నిర్వహించ తలపెట్టిన ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార�
Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. దీంతో అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇండ్లకు పంపిస్తున్నారు.
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని బొంరాస్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బొంరాస్పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది.
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టగా, అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇళ్లకు పంపించి వేశారు.
Narayana Murthy | కోచింగ్ క్లాసెస్ (coaching classes)పై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) కీలక వ్యాఖ్యలు చేశారు. కోచింగ్ సెంటర్లపై (coaching centres) తనకు నమ్మకం లేదన్నారు.
సిర్పూర్(టీ) సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. 34 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతుండగా ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద�
సిర్పూర్(టీ) మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. రెండు రోజుల్లో దాదాపు 35 మంది విద్యార్థులు జ్వరం బారిన పడ్డారు. ఆదివారం 23 మంది విద్యార్థులకు ఒకేసారి జ్వరం �
DOST | రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు.
విద్యార్థులు బడుల్లో మరుగుదొడ్లు శుభ్రం చేస్తే తప్పేంటని చిత్రదుర్గ బీజేపీ ఎంపీ, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ ప్రశ్నించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ�
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్' ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను