Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మండిపడ్డారు. సమస్యలు ప�
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. గత మూడు రోజులు ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుక్రవారం క్యాంపస్లో భారీ ర
రుక్మాపూర్ సైనిక్ శిక్షణ పాఠశాల పేరుకే ఉందని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాఠశాలలో ప్రిన్సిపాల్తో సహా కేవలం ఐదుగురు ఉన్నారని మండిపడ్డార�
దేశంలో 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తులలో ఒకదానిగా తీర్చిదిద్దాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ వారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ క�
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని బీసీ, ఓసీ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో భారీ ధ
పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్'పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు.
గతేడాది చివరన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తామని, 25 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. �
నాన్ రెగ్యులర్ స్టాఫ్, అదనపు స్టాఫ్, పార్ట్టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీతోపాటు గౌరవ వేతనం కింద సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన విదేశీ విద్యార్థులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇప్పటికే వలస (ఇమ్మిగ్రేషన్) విధానాలను మార్చడంతోపాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించాలని, శాశ్
అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్లో ఇప్పుడు అల్లరి మూకలు హిందూ టీచర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. నిజానికి ఈ సంఖ్�
రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకోరా? అని మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో ఎన్నాళ్లు చెలగాటమాడుతారని నిలదీశారు. నల్లగొండ జిల్ల
పాలమాకు ల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభు త్వం అండగా ఉంటుంద ని రాష్ట్ర ఐటీశాఖ మం త్రి శ్రీధర్బాబు హామీఇ చ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గ