మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూంలో రికార్డింగ్ మోడ్లో మొబైల్ఫోన్ కన్పించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడం
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆ ప్రిన్స్పాల్ మాకొద్దని విద్యార్థులు మరోమారు రోడ్డెక్కిన ఘటన ఎర్రవల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకున్నది.
డిటెన్షన్ విధానం అంటే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్య అందించడంలో భాగమేనా? ఒక్కసారి ఆలోచించాలి. 2009 విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఇప్పటివరకు అమలులో ఉన్న నో డిట�
విద్యార్థినులు స్నానాల గదిలో ఉండగా సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించారని ఆరోపిస్తూ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ విద్యార్థినులు చేపట్టిన
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�
మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో సెల్ఫోన్ విషయంలో బుధవారం రాత్రి విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మధ్యాహ్నం గురుకులంలో వాటర్ పోసేందుకు ఆటోలో వాటర్ మెన్ రాగా, క్యాన్లన
విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసంలో ఎస్టీయూ 2025 డైరీ, క్యాలెండర్ను సంఘం నాయకులతో కలిసి ఆవిషరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్య�
ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కారు అన్ని అంశాల్లోనూ ఫెయిలైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎకువ ఉన్నాయని దుయ్యబట్టారు. 100 రోజుల్లో అమలు చే�
విద్యార్థులతో కళకళలాడాల్సిన సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. విద్యార్థులు లేక పాఠశాలలకు తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. సర్కారు బడుల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులకు కొదవలేదు.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
“మా టీచర్లే మాకు కావాలి.. డిప్యూటేషన్ టీచర్లు వద్దు’ అంటూ కసూర్బాగాంధీ పాఠశాలల విద్యార్థులు శనివారం నిరసనలు చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు గత కొన్�
డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించేందుకు ఏడీస్టీవ్ ఫౌండేషన్ అండ్ క్రియేట్ ఎడ్యుటెక్తో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో జతకట్టింది.