జన్మతః పౌరసత్వం అనేది అమెరికాలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. ఇప్పుడా హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు. అమెరికాలో స్థిరపడి నాణ్యమైన జీవిత�
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 84 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, క డుపు నొప్పితో మంచం పట్టారు. అయితే, ఈ విషయాన్ని ప్రిన్సిపల్�
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగులాపురం సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న జయశంకర్ భ�
పరీక్షలంటేనే ఎక్కడా లేని భయం.. టెన్షన్.. ఒత్తిడి విద్యార్థులను ఆవహిస్తుంది. విద్యార్థుల్లో సహజంగా ఉండే ఈ టెన్షన్ను తొలిగించేందుకు.. వారికి భరోసా ఇచ్చేందుకు ఇంటర్బోర్డు చర్యలు చేపట్టింది.
నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాలుకు తీసుకువెళుతున్నట్టు గుర్తించిన విద్యార్థులను రెండేండ్ల పాటు బోర్డు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్�
76వ గణతంత్ర దినోత్సవాలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండా ఎగుర వేశారు. స్వీట్లు పంచారు. పలు పాఠశాలల విద్య
van carrying students overturns | గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక స్టూడెంట్ మరణించగా డ్రైవర్తో సహా 23 మంది గాయపడ్డారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి
నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టె స్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చే సింది. ముఖ్యంగా ఐచ్ఛిక ప్రశ్నలను తొలిగించింది. ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్లో ఉన్న సీఎస్ఐ ప్రాథమిక పాఠశాల ఆవరణను శుభ్రపరిచేందుకు శనివారం విద్యార్థులతో చీపుర్లు పట్టించారు అక్కడి హెచ్ఎం వినోద్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హెచ్
డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డి�
ఇంటర్ పరీక్ష ఫీజేమో రూ. 520. కానీ ఫైన్ మాత్రం రూ. 2,500!. ఈ ఫైన్ చెల్లించాల్సింది ఏ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 35వేల మంది!. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇంటర్బోర్డు రెండింటి తప్పిదం ఇప్పుడు విద్యార్థుల పాలిటశాపంగా �
తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 22 వేల ప్రత్యేక క్లబ్లను (ప్రహారీ క�
‘కొత్త ప్రశ్నపత్రం తయారు చేయడం ఎందుకు.. పాత ప్రశ్నపత్రమే డేట్ మార్చేసి ఇచ్చేస్తే సరి’ అన్నట్టుగా తయారైంది కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారం. పీజీ రేడియాలజీ విద్యార్థులకు తాజాగా రేడియో డ యాగ్నోసిస్ �
కేఎల్ యూనివర్సిటీ (విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో) ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి మొదటి విడత ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారథి వర్మ విజయవాడలోని యూనివ