స్కూల్ బస్సులు (School Bus) ప్రమాదాలకు కేరాఫ్గా మారుతున్నాయి. విద్యార్థులను క్షేమంగా స్కూల్కు, అటునుంచి ఇంటికి చేర్చాల్సిన విద్యా సంస్థల వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
Pariksha Pe Charcha | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆంద�
Students suspended for ragging | మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. 8 మంది విద్యార్థులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేసింది. అలా�
Athletics | మెట్పల్లి, ఫిబ్రవరి 8: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి అన్నారు. ఇవాళ మెట్పల్లి పట్టణంలోని మినిస్ట్రీలో జిల్లాస్థాయ�
Bodhan Sub Collector | విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అన్నారు.
అన్నలూ, అక్కలూ ఆల్ ది బెస్ట్.. టెన్షన్ పడకండి.. ఒత్తిడికి గురికాకండి.. మీరే మాకు ఆదర్శం.. పరీక్షలు బాగా రాయండి.. అన్న పోస్టర్లు, ప్లకార్డులు పదో తరగతి విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలా�
ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాంకాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్ సైన్సు విద్యార్థులు శుక్రవారం ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టారు. 18వ తేదీ నుంచి జరగనున్న మొదటి, మూడో సెమిస్టర్
తమను అన్యాయంగా ఫెయిల్ చేశారంటూ శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (సీవోఈ) ఆఫీసు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. మూల్యాంకనంలో కోడింగ్, డీకోడింగ్ వల్ల తమకు �
ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ‘వాటర్ బెల్' పేరిట సరిక�
అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్న ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఆవిరవుతున్నాయి. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంట�
ప్రతి భాషలోనూ వివిధ స్థాయులు ఉంటాయి. మానవుడు పుట్టి, పెరుగుతున్నప్పుడు రకరకాల భాషా స్థాయుల ప్రభావానికి గురవుతాడు. సరిగ్గా పలకలేని స్థితిలో పిల్లలు తమ ముద్దు మాటలతో పెద్దవారిని మురిపిస్తారు. పెద్దయ్యాక �