సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద బిడ్డలకు ఆంగ్ల విద్యనందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పను
ఇదివరకటి తరాలతో పోలిస్తే ఈ తరంలో సాహిత్యం పట్ల ఆసక్తి కాస్త తక్కువే. కాలంతో పాటు మార్పు వస్తుంది, అంగీకరించక తప్పదు. ఈ మార్పులకు అనుగుణంగా సాహిత్యాన్ని తర్వాతి తరాలకు అందించడంలో మన కర్తవ్యం ఏమిటనేదే పున�
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ స్థాయిలో రూర్కీ ఐఐటీలో నిర్వహించిన ఐడియా థాన్లో ప్రతిభ చూపారు. వారు రూపొందించి
మారుమూల గ్రామాల నుంచి ప్రభుత్వపాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రయా ణం ప్రాణసంకటగా మారింది. సరైన రవాణ సౌకర్యం లేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఏడెనిమిది కిలోమీటర్లు నడవలేక రోడ్ల వెంబడి ఏ �
సర్కార్ బడులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, సత్ఫలితాలు ఇవ్వడంలేదు. గ్రామీణ విద్యార్థుల కోసం అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేసినా కొన్నిచోట్ల అవి తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల ఆలస్యం ప్రామాణికతపై స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధన�
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను వి డుదల చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కర
జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ బాలికల వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఐదుగురు విద్యార్థినులు ఫుడ్పాయిజన్కు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)చదువుతున్న �
ఈ రోజుల్లో ఎంబీబీఎస్ మాత్రమే చేస్తే వైద్య విద్య చదివినట్టు కాదు. పీజీ సర్టిఫికెట్ జోడింపు ఉంటేనే గుర్తింపు, గౌరవమే కాదు.. ఉద్యోగమూ లభిస్తుంది. కానీ మెడికల్ పీజీ విద్యావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు అం�
హాల్టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తలకు గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చిం
సర్కారు జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్ క్యాంపెయిన్ను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లను నియమించారు. �
పాఠశాల విద్యార్థుల్లో సెల్ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14-16 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నా
జన్మతః పౌరసత్వం అనేది అమెరికాలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. ఇప్పుడా హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు. అమెరికాలో స్థిరపడి నాణ్యమైన జీవిత�