నగరంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హద్దు దాటుతున్నాయి. విద్యా శాఖ నిబంధనలు తమకేమీ వర్తించవంటూ చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రణాళికలను పాటించకుండా పెడ చెవిన పెడుతున్నాయి. కనుమ పండగ రో
కొండపోచమ్మ సాగర్లో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఘటనలో మరణించిన బన్సీలాల్పేట్ డివిజన్లోని చా�
Jharkhand | జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ ‘శిక్ష’ పేరుతో చేపట్టిన చర్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ చొక్కాలపై సందేశాలు రాసుకున్నందుకు 80 మంది పదో తరగతి విద్యార్థినుల చేత
NTSE | ‘పరీక్షా పే చర్చా’ అంటూ ‘పీఆర్' స్టంట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు.. పేద విద్యార్థుల గోడు మాత్రం పట్టట్లేదు. ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా ఆర్థిక
మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ (డ్యూయల్ డిగ్రీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రిషి
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది.అర్ధాకలితో విద్యార్థులు విద్యనభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించా�
విద్యార్థులు తెల్లవారుజామున స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చినందుకు వారిపై పీడీ(ఫిజికల్ డైరెక్టర్) తన ప్రతాపాన్ని చూపించాడు. 30 మంది విద్యార్థులకు వరుస క్రమంలో నిలబెట్టి కర్రతో చితకబాదాడు. ముగ్గురు విద్యా�
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్య సంస్కరణలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రు లు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ మొదటి సం
Mid Day Meals | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసే అం శం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంటర్ విద్యా క మిషనరేట్ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ పథకం అమలు విషయమై ప్రతిపాదనలను సి ద్ధంచేసి ఈ నెలలోనే
కొత్త కొత్త ఆలోచనలతోనే వినూత్న ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతోపాటు గురువులేనన్నారు. పిల్లల్లో టాలెంట్ను
Bus Catches Fire | విద్యార్థులు విహార యాత్రకు వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులకు కాలిన గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూంలో రికార్డింగ్ మోడ్లో మొబైల్ఫోన్ కన్పించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడం