డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించేందుకు ఏడీస్టీవ్ ఫౌండేషన్ అండ్ క్రియేట్ ఎడ్యుటెక్తో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో జతకట్టింది.
2009 విద్యాహక్కు చట్టాన్ని సవరించిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. తద్వారా 5వ, 8వ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. టీఆర్ సుబ్రమణియ�
మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు. అటు టీచర్ల సమ్మె.. ఇటు సమీపిస్తున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో కేజీబీవీల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించా
క్లాస్రూముల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టకుండా నిత్యం సెల్ఫోన్ వినియోగిస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వ�
నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికీ ఉడకని అన్నం తిని శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు పది మంది వి�
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ �
ఇక్కడ కనిపిస్తున్న బాలుడి పేరు యాసారపు మహేందర్. స్వగ్రామం జనగామ మండలం చౌడారం గ్రామం. జిల్లా కేం ద్రంలోని భవిత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెతో బడి బందై 15 రోజులుగా ఇం
చరిత్ర అంటే చెరిపివేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యే వారు చాలా అరుదు. కొంత మంది మాత్రమే పుస్తకాలకు రచనా వస్తువవుతారు. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవరూ మార్చలేరు. మార్చడం ఎవరి త�
పాఠశాల విద్యపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి విద్యార్థులు 5, 8వ తరగతుల వార్షి�
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఎస్ఎఫ్, బీజీవీఎస్, బీసీ విద్యార్థి సంఘ
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ.. అక్కడే ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఉంటున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతున్నది. వారం రోజుల వ్యవధిలో వీరు మిస్సింగ్ కావడ
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�