‘మా పిల్లలు ఉన్నరో, పోయిర్రోనని చూసేందుకు వచ్చిం డ్రా’ అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిపై తాండూ రు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, ఎ మ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. కీలకమైన విద్యా, సాంఘిక, గిరిజన శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారని, ఆయన శాఖల పరిధిలోనే విద్యార్థులు వరుస మరణాలకు �
గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై బీఆర్ఎస్ కొంతకాలంగా చేస్తున్న పోరాటంతోనే ప్రభుత్వం గురుకులాల బాట పట్టిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు.
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
యూకేలో చేపట్టిన వీసా సంస్కరణలు ఆ దేశానికి వచ్చే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస�
గురుకులాలు.. వసతి గృహాలు.. పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందించే భోజనాన్ని సైతం విషంగా మారుస్తున్నారు.. కూలి నాలి చేసుకొని మా కష్టం మా పిల్లలకు రావొద్దని సర్కారు బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు ప్రతి రోజ�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు తిష్ట వేశాయి. సరిపడా గదుల్లేక, మౌలిక వసతుల్లేక బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు.
Harish Rao | రేవంత్రెడ్డి పాలనలో గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొంటున్న వేలాది విద్యార్థులు ఆగమయ్యారని, ఇప్పటికే ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన బెట్టుకున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్ర
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. మొన్న మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత ఫుడ్ కమిటీలు ఏర్పా�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పా�
తెలంగాణ రాష్ర్టాన్ని నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ వేసిన అడుగుల్�