వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. గత నెలలో ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 22తో ముగిశాయి. దీంతో మార్చి 5 నుంచి 20వరకు జరిగే వార్షిక పరీక్షలపై దృష్టి సారించింది. పరీక్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల మాటున ఎన్నో హామీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస�
వరంగల్ నిట్లో ఆలిండియా ఇం టర్ టోర్నమెంట్స్ శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నమెంట్స్ శుక్రవారం సాయంత్రం నిట్ స్టేడియం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వా లీబాల్, హ్యాండ్ బా
ఇంగ్లిష్, గణితంలో కనీస సామర్థ్యాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్బుక్స్, వేదిక్ మ్యాథ్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించాలని భద్రాచలం ఐటీడీఏ పీ�
విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకుంటే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన �
నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. వంట ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఆ�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని నర్సీ మోంజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీలో గురువారం ఫుడ్పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను
పట్టభద్రులలో 42.6 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హులని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. 2023లో ఇది 44.3 శాతం ఉండగా గత ఏడాదికి 42.6 శాతానికి తగ్గినట్టు మెర్సెర్ మెటెల్ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం గండిపేట సీబీఐటీ కాలేజీ వద్ద ఓ కారు అడ్వర్టైజింగ్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు
విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. తిప్పనపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశ�
ITDA PO Rahul | చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఇవాళ భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులు, పాఠశాలకు గుర్తి�
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలు చేయవద్దని ట్రంప్ సర్కారు నిర్ణయించడంతో విద�
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విద్యార్థుల డ్రాపౌట్ల శాతం 20 శాతాన్ని దాటింది. డ్రాపౌట్లలో ఈ 14 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. మరో 10 జిల్లాల్లో 10 శాతం నుంచి 19 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారు. ఈ విషయాన్ని �