జగిత్యాల జిల్లా సారంగపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జగిత్యాలలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న
రాష్ట్రంలోని 14.75 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మంగళవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాలను ముట్టడించ
రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్నది. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం
పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. సాయంత్రం విద్యార్థులను గమ్యస్థానానికి తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు స్వల్ప �
విద్యార్థులు పేదరికం కారణంగా విదేశీ విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కీమ్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చ�
కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ.. నేడు రేవంత్ర�
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతున్నది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను గురువ
రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో సమస్యలు తెలుసుకోవడానికి వస్తే తమను అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు.
మధ్యాహ్న భోజనం వికటించిన పాఠశాలల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పెట్టితీరాలని తేల్చి చెప్పింది.
విద్యార్థులకు అన్ని వసతులను సక్రమంగా కల్పిస్తే వసతి గృహ సందర్శనకు వచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారని, గేట్లకు తాళాలు ఎందుకు వేశారు అని ? అధికారులను బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య, బీఆర్�
దేశంలో అత్యున్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అదరగొట్టాయి. ఈ సారి ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్లకు చెందిన విద్యార్థులు అత్యధిక ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఐఐటీ మ�
వికారాబాద్ జిల్లా మర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యతలేని అన్నం వడ్డించడంతో మంగళవారం విద్యార్థులు తినలేక పడేశారు.
ఓ వైపు సబ్జెక్ట్ ఒత్తిళ్లు.. మరో వైపు లెక్చలర్ల లైంగిక వేధింపులతో విద్యార్థులు అర్ధంతరంగా తనువులు చాలిస్తున్నప్పటికీ యాజమాన్యాలు కండ్లు తెరవడం లేదు. తమ కళాశాలలో ఏం జరుగుతుందో బయటి వ్యక్తులు వచ్చి ఆందో�