Occult Worship | గిరిజన ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం రోజు లాగానే బాలికుంటలోని పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసిన దృశ్యాన్ని గమనించి తల్లిదండ్రులకు తెలియజేశ
పదో తర గతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ దిశగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యా శాఖ పరి�
పండగలు వస్తున్నాయంటే కొత్త దుస్తులు ఎంత మామూలో.. పరీక్షలు వస్తున్నాయంటే భయం, ఒత్తిడి, ఆందోళన అంతే సర్వ సాధారణం. మార్చి వస్తున్నదంటే నూటికి తొంభై మంది విద్యార్థుల్లో బెరుకు బయల్దేరుతుంది. పరీక్ష తేదీ దగ్గ�
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 17 నుంచి మార్చి 5వ తేదీ వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్ తెలిపారు. శనివారం జిల్లా వైద్యాధికార్యా�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Lions Club | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 9 , 10వ తరగతి విద్యార్థినులకు మోర్తాడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సానిటరీ నాప్కిన్స్ లను పంపిణీ చేశారు.
ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరిచినా విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హెచ్చరించిన ఘటన చండ్రుగొండ కేజీబీవీలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్రతి ఒకరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యుఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థాయి మానిటరి�
JEE Mains 2025 Results | తిమ్మాపూర్, ఫిబ్రవరి 12 : దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు (IITs), ఎన్ఐటీల (NITs) లో ప్రవేశాల కోసం ఏన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్�
Karate Championship | ఉప్పల్, ఫిబ్రవరి 12 : విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక 2వ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ (Karate Championship) లో నాచారానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేపట్టారు. బంగారు, వెండి, కాంస్య పథకాలను స�
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై (depression battle) స్టూడెంట్స్కు కీలక సూచనలు చేశారు.
మధ్యాహ్న భోజనం పెట్టక పోవడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. కొందరు విద్యార్థులు ఖాళీ కడుపులతో పస్తులున్నారు. మరికొందరు మండుటెండలో హాస్టల్కు వెళ్లి తిని వస్తున్�