డిగ్రీ పూర్తి చేయాలంటే ఇక మూడు, నాలుగేండ్లు ఆగాల్సిన పని లేదు. అభ్యాస సామర్థ్యాలను బట్టి కోర్సు కాలాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం విద్యార్థులకు ఉండనుంది.
ఒక ‘టీ’ విలువ 7 నుంచి 10 రూపాయలు. ఒక టీ విలువతో భోజనం వస్తుందా? అంటే అనుమానమే. కానీ ఒక టీ విలువైన మొత్తంతో మధ్యా హ్న భోజనం అమలవుతున్నది. దీంతో నాణ్యత ప్ర శ్నార్థకంగా మారింది.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. జీరో సూల్ పేరిట 1,899 సూళ్లు, 10 మందిలోపు విద్యార్థుల కారణంగా 4,314 సూళ్లను కలిపి 6,213 ప్రభుత్వ పాఠశాల�
‘ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దు’ అంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కెనాల్ పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మ ధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమ ని, మెనూ ప్రకారం వడ్డించాలని నినద
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది.
విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని శ్రాస్తవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ 52వ బాలల వైజ్ఞాని
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం బాధ్యత మరచి అసత్య ప్రచారానికి తెరలేపింది. విద్యార్థులపైనే విషప్రచారానికి దిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం ఇ�
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ‘హ్యాపీ క్యాంపస్' పేరుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. విద్యార్థులకు సుదర్శన క్రియ, ధ్యానం, ప్రాణాయామం వంటివి నేర్పించి, వ�
రాష్ట్రంలో ఇప్పటి వరకు 49మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. విద్యార్థుల తల్లుల గర్భశోకానికి కార
గురుకులాలు, జడ్పీ స్కూళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ వద్ద బీఆర్ఎస్వీ మెరుపు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పోలీసులు గెల్లు శ్రీనివాస్యాదవ్ సహా విద్యార్థి నేతల�
జనవరి నుంచి తమకు బిల్లులు రాలేదని, తమ సమస్యలు పెండింగ్లో ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్కు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆగ్రహం వ్యక్�
గురుకులాల్లో ఇప్పటివరకు 48 మంది విద్యార్థులు మరణించారని, అవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, తమ తప్పేం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికేపోదని మాజీ మంత్రి హరీశ